చిత్రలహరి సక్సెస్ మీట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..!


చిత్రలహరి సక్సెస్ మీట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..!

చిత్రలహరి సక్సెస్ మీట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత ఇలా సక్సెస్ మీట్ లో కూర్చున్న చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగుంది అని ఫోన్లు మెసేజ్లు చేసి చెప్పారు. మమ్మల్నె స్ట్రైన్ పై చూస్తున్నట్టు ఉంది అని చెప్పారు.

వరుసగా అపజయాలు ఎదుర్కొంటున్న సాయి ధరమ్ తేజ్ కి చాలా రోజుల తరువాత హిట్ వచ్చింది.
ఏప్రిల్ 12 శుక్రవారం విడుదలైన 'చిత్రలహరి' సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ నిర్వహించింది చిత్ర యూనిట్. నేను శ్తెలజ ఫేం కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ ఫిమేల్ రోల్స్ ప్లే చేశారు. ఇంకా ఎంత సక్సెస్ సాధిస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది...

No comments